Header Banner

విజయవాడలో ఏపీజీఈఏ సమావేశాలు.. ఉద్యోగులకు సెలవు మంజూరు చేసిన కూటమి సర్కారు!

  Mon Jun 02, 2025 22:37        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఆధ్వర్యంలో జరగనున్న సమావేశాలకు హాజరయ్యే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవు (స్పెషల్ క్యాజువల్ లీవ్) మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం (జూన్ 2) ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయవాడలో జూన్ 5, 6 తేదీల్లో ఏపీజీఈఏ సమావేశాలు నిర్వహించ తలపెట్టింది. ఈ సమావేశాల్లో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా రెండు రోజుల పాటు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.

 

ఇది కూడా చదవండి: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన చహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ! ప్రస్తుతం తన దృష్టి అంతా..

 

అయితే, ఉద్యోగుల విజ్ఞప్తిని పాక్షికంగా అంగీకరించిన ప్రభుత్వం, జూన్ 5వ తేదీన జరిగే ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో జరిగే ఈ రాష్ట్రస్థాయి సమావేశాలకు రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు హాజరుకానున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రత్యేక సెలవును పొందాలనుకునే ఉద్యోగులు తప్పనిసరిగా సాధారణ సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ సెలవు వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!

 

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!

 

ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

 అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!

 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

 

తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

నేడు (2/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #KRSuryanarayana #APGEA #AndhraPradeshGovernmentEmployees Association #Vijayawada #Employee #UnionMeetingSpecial #CasualLeave #GovernmentEmployees #APEmployeesNews #IndiraGandhiMunicipal Stadium #APGovernment